Wednesday, March 12, 2025

గుడిహత్నూర్ లో నేడు చెక్కులు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే

రిపబ్లిక్ హిందుస్థాన్, గుడిహత్నూర్: చూపబడిన వివిధ గ్రామ పంచాయతీ లకు చెందిన దండారి చెక్కులు ఈరోజు మధ్యాహ్నం 1.00 గంటకు శాసనసభ్యులు రాథోడ్ బాపూరావు మన్కపూర్ గ్రామ పంచాయతీ నందు పంపిణీ చేయుచున్నారు. క కోవిడ్ నిబంధనలు పాటిస్తు హజరు కాగలరని మండల ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది తెలిపారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి