Friday, February 7, 2025

ఎమ్మెల్యే సన్మానించిన కాయితి లబాణ నాయకులు


రిపబ్లిక్ హిందుస్థాన్ ,ఆదిలాబాద్ : ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో కాయితి లాంబానిల బిల్లు పార్లమెంట్ లో పెండింగ్ లో ఉన్నందున, మన రాష్ట్రములో కాయితి లబాణ ల కోసం ప్రతేఖ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని అసెంబ్లీ సమావేశాలలో కోరినందుకు ను కాయితి లంబాని సంఘ నాయకులు బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపు రావు ను సన్మానించారు .

ఆదిలాబాద్ లోని ఎమ్మెల్యే నివాసములో కలసి కృతజ్ఞత పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమములో జిల్లా మధుర లబాణ సంఘం అధ్యక్షులు ప్రతాప్ సింగ్, ఎక్స్ లారీ అసోసిషన్ అధ్యక్షులు జై సింగ్, రిటైర్డ్ ఏ.ఎస్ ఐ సర్దార్ సింగ్, బోథ్ మండల కన్వీనర్ రుక్మాన్ సింగ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మరియు సంఘ నాయకులు పాల్గొన్నారు..


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!