Friday, June 20, 2025

జల్దా గ్రామంలో రాఫిడ్ ఫీవర్ సర్వే

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :

మంగళవారం రోజు జల్దా గ్రామంలో మేడిగూడ పల్లి దవాఖాన వైద్యాధికారి డా.సాయిబాలకృష్ణ గిత్తె రాపిడ్ ఫీవర్ సర్వే ను నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ తిరిగి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి , మందులు పంపిణీ చేశారు.
డ్రై డే కార్యకలాపాలలో భాగంగా పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి పిల్లలను ఎన్ ఆర్ సి రిమ్స్ ఆదిలాబాద్‌కు తీసుకెళ్ళాలని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పల్లెదవఖాన మేడిగూడ ఆరోగ్య సిబ్బంది ఆశా వర్కర్ జల్దా అంబాబాయి, హెల్త్ అసిస్టెంట్ జాదవ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి