అరవింద్ అలిశెట్టి… KTR ముఖ్య అనుచరుడుగా ప్రచారం… బెంగళూరు కంపెనీ నుంచి 5 కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలు… KTR శిబిరంలోని మరికొంత మంది పోలీసుల రాడార్ లోకి వచ్చే ఛాన్స్?? KTR పిఎ, ఇతర సిబ్బంది పాత్రపై దర్యాప్తు కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments