Wednesday, October 15, 2025

AP News : బొలెరో వాహనం ఢీకొని ఎద్దులు మృతి


అనంతపురం జిల్లా:
అనంతపురం జిల్లా విడపనకల్ మండలం సమీపంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.

విడపనకల్ నుండి ఎద్దు లబండిపై పొలాల్లోకి వెళ్తుండగా వెనక నుండి గొర్రెల లోడ్ తో వెళ్తున్న బొలెరో వాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు ఎద్దుకు అక్కడికక్కడే మృతి చెందాయి.

ఎద్దులబండిపై వెళ్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బొలెరో వాహనంలో దొంగలించిన గొర్రెలు ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను అనంత పురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు…

Thank you for reading this post, don't forget to subscribe!
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!