ePaper
Friday, March 13, 2026
📄 ePaper

Adb: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…నలుగురు మృతి

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్:  గుడిహత్నూర్ మండలం
సీతాగొంది వద్ద గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.   ఈ ప్రమాదం లో  నలుగురు వ్యక్తులు స్పాట్ లొ  మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయినట్టుగా తెలుస్తోంది.  ఆదివారం అర్ధరాత్రి  హైద్రాబాద్ నుండి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు వెనుకనుంచి కంటైనర్ ను అతివేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు మృతిచెందారు.  మృతులంతా ఆదిలాబాద్ వారే, అయితే ప్రమాదానికి కారణం అతివేగమే అని తెలుస్తోంది.  ప్రమాదానికి సంభందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!