హైదరాబాద్:
టీచర్లు, లెక్చరర్ల రిక్రూట్ మెంట్పై ప్రభుత్వం దృష్టి సారించింది. రెండు నెలల్లో నియామకాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది.
ఈ నెలాఖరులోగా DSC ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఇంటర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.
గతంలో నిలిచిపోయిన డిగ్రీ లెక్చరర్లఅసిస్టెంట్ ప్రొఫెసర్ నియామక ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి కానున్నట్లు సమాచారం…
త్వరలో స్కూళ్లకు కొత్త టీచర్లు..!
RELATED ARTICLES
Recent Comments