Friday, March 14, 2025

adb: రాష్ట్ర ఎస్టీ మహిళ కమిషన్ కుమ్రా ఈశ్వరి బాయి ఇంట విషాదం



రిపబ్లిక్ హిందుస్థాన్ : తెలంగాణ రాష్ట్ర ఎస్టీ మహిళా కమిషన్ సభ్యురాలు కుంర ఈశ్వరిబాయి ఇంట విషాదం నెలకొంది. ఈశ్వరి బాయి భర్త కుంర రాజు శుక్రవారం సాయంత్రం కరీంనగర్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ చికిత్స పొందుతూ గుండె పోటుతో మరణించారు. గత కొంత కాలంగా ఆయనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి