Friday, March 14, 2025

నూతన ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే


రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డి ఉదయ్ కుమార్ రెడ్డిని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గం శాంతిభద్రతల విషయాల పై చర్చించారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి