ఇచ్చోడ : సోమవారం రోజూ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ సిరిచేల్మా గ్రామానికి రానున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సిరిచేల్మ గ్రామ సందర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెరాస పార్టీ మండల అధ్యక్షుడు ఏనుగు కృష్ణ రెడ్డి కోరారు . ఉదయం 11.30 గంటలకు బోథ్ బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు సిరిచేల్మా గ్రామానికి చేరుకుంటారు. తెరాస ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల కమిటీ సభ్యులు,అనుబంధ కమిటీ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు పెద్ద మొత్తములో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
రేపు సిరిచేల్మాకు ఎమ్మెల్యే రాక
Previous article
RELATED ARTICLES
- Advertisment -


Recent Comments