
రిపబ్లిక్ హిందూస్థాన్ , కర్నూల్ జిల్లా :
Thank you for reading this post, don't forget to subscribe!సోమవారం(ఆగష్టు 30) కృష్ణాష్టమి పండుగ ” సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో “స్పందన కార్యక్రమం” ఉండదని పోలీసు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
కర్నూలు, సోమవారం(ఆగష్టు 30) కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని సోమవారం జరగబోయే ” స్పందన కార్యక్రమము” ఉండదని జిల్లా పోలీసు కార్యాలయం నుండి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కృష్ణాష్టమి పర్వదినం నేపథ్యంలో ప్రభుత్వ సెలవు దినం కావడంతో జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి వ్యయ , ప్రయాసలతో జిల్లా పోలీసు కార్యాలయ స్పందన కార్యక్రమమున కు వచ్చే ప్రజలు , ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
వచ్చే సోమవారం( సెప్టెంబర్ 6) నుండి “స్పందన కార్యక్రమం” యధావిధిగా కోనసాగుతుందని తెలిపారు.జిల్లా పోలీసు కార్యాలయం నుండి ప్రకటన ను విడుదల చేశారు.
Recent Comments