Tuesday, November 11, 2025

బజార్హతనూర్ లో ఒకరికి కోవిడ్ పాజిటివ్

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్ , బజార్హత్నూర్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన అనారోగ్యానికి గురైన 30 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఒకరికి కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు వైద్యాధికారి తెలిపారు.

ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని , కరోన నుండి తమను తాము రక్షించుకోవలని వైద్యాధికారి సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!