ePaper
Tuesday, March 10, 2026
📄 ePaper

పాకిస్తాన్‌లో రోజురోజుకూ పెరుగుతున్న శివలింగం

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

పాకిస్థాన్‌లోని సింధ్‌ రాష్ట్రం ఉమర్‌కోట్‌లో ఓ శివాలయం ఉంది. ఈ శివమందిరం నిత్యం శంభోశంకర స్మరణతో మార్మోగుతుంటుంది. సింధ్‌లోని ఉమర్‌కోట్‌గా పిలిచే ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్‌కోట్‌ అనేవారు.

కాగా ఈ ఆలయంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. శివలింగం ఇప్పటికీ పెరుగుతుండటం విశేషం. మొదట్లో శివలింగం ఎలా ఉండేదో ఒక వలయాన్ని గీశారు. ఇప్పుడు ఆ వలయాన్ని దాటి ఉండటాన్ని గమనించవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!