హైదరాబాద్, వెబ్ డెస్క్ : అదివారంతో సంక్రాంతి సెలవులు పాఠశాలకు ముగిశాయి. కరోన ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ లోని విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని నిర్ణయించింది ఇందులో భాగంగా ఈనెల 30 వరకు సెలవులను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుంచి ఆదివారం వరకు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది అయితే రోజురోజుకు కరోనా మహమ్మారి వ్యక్తి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెల్లడించారు అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
పాఠశాలలకు సెలవులు పొడిగింపు
Thank you for reading this post, don't forget to subscribe!
Previous article
Next article


Recent Comments