ePaper
Sunday, February 15, 2026
📄 ePaper

తప్పిన పెను ప్రమాదం

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

ప్యాసెంజర్ జిపు ను ఢీ కొట్టిన లారీ

ఇచ్చోడా నుండి ఆదిలాబాద్ వెళ్తున్న ఒక ప్రయివేట్ ప్యాసెంజర్ వాహనాన్ని లారీ ఢీ కొట్టడం తో, జిప్ పల్టీ కొట్టింది. ప్రయాణికులకు గాయాలయ్యాయి. సీతగొంది వైజాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది ఆదిలాబాద్ వెళ్తున్న జీపు ను అతివేగంగా లారీ వెనుక వైఫు నుండి డీ కొట్టిందీ . ప్రాణ నష్టం ఎం జరగలేదు. స్వల్పగయాలతొ బయటపడ్డారు.

పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!