రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్:
నేషనల్ మీడియా కాన్ఫెడరేషన్(జర్నలిస్ట్) సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కే నరేష్ నీ ఏకాగ్రేయంగా నియమించారు.నేషనల్ మీడియా కాన్ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తున్నట్లునేషనల్ మీడియా కాన్ఫెడరేషన్, చైర్మన్ కదం సురేష్ , జాతీయ అధ్యక్షురాలు రూమ హజారికా తెలిపినారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నరేష్ ఆరోగ్యజ్యోతి తెలుగు దినపత్రిక ఎడిటర్ గా పనిచేస్తున్నారు. నేషనల్ మీడియా కాన్ఫెడరేషన్ జాతీయ చైర్మన్ కదం సురేష్, జాతీయ అధ్యక్షురాలు రూము హజారికాలు మాట్లాడుతూ భారతీయ మీడియా వ్యక్తులను ఏకతాటిపైకి తెచ్చి, సంఘానికి తోడ్పడాలన్నారు. నరేష్ ను తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం ఎంతో సంతోషకరమని వారు తెలిపారు. ఐక్యంగా నిలవడానికి NMC యొక్క లక్ష్యాలు మరియు లక్ష్యాల గురించి కృషి చేయాలన్నారు. ప్రభుత్వాన్ని అధ్యయనం చేయడానికి. మీడియా విధానాలు మరియు మీడియా పెద్దల ప్రయోజనాలను పరిరక్షించడానికి మరియు వారి అభివృద్ధి మరియు సంక్షేమం కోసం పనిచేయడానికి తగిన సూచనలు ఇవ్వ లని వారు పేర్కొన్నారు.రాష్ట్రం మరియు దేశంలో బలమైన NMC యూనిట్ను నిర్మించడంలో మీ అనుభవం, ఆసక్తి మరియు చిత్తశుద్ధి గల ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకుని, డిసెంబర్ 2027తో ముగిసే కాలానికి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కే నరేష్ కొనసాగుతారని వారు తెలిపారు. 7నవంబర్, 2024న కే నరేష్ కుమార్ కి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియామకపుఅపాయింట్మెంట్ ఇవ్వ డం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కమిటీని అభివృద్ధి చేయాలని తెలిపారు అంతేకాకుండా ప్రతి మండలం ప్రతి జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేయాలన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments