Tuesday, October 14, 2025

ఏలూరులో పేలుడు ఎలా జరిగిందంటే? (వీడియో)


Andhra Pradesh :  ఏలూరులో బైకుపై టపాసులు firecrackers explosion in Eluru ( Andhra Pradesh) తీసుకెళ్తుండగా పేలుడు సంభవించి ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన లైవ్ వీడియో బయటకు వచ్చింది. ఉల్లిపాయ టపాసుల బాంబు బస్తా పేలడంతో సుధాకర్ అనే వ్యక్తి మృతి చెందాడు. గాయపడిన వారిలో తాబేలు సాయి, సువార శశి, శ్రీనివాసరావు, ఖాదర్, సురేష్, సతీష్‌లు ఉన్నారు. బైక్ గోతిలో పడి లేవడంతో ఒక్కసారిగా ఉల్లిపాయ బాంబులు పైకి లేచి తిరిగి బస్తాలో పడి పేలుడు సంభవించింది.

Thank you for reading this post, don't forget to subscribe!
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!