PKVY పథకం ద్వారా రైతులు రూ. 50,000 పొందవచ్చు
PKVY పథకం ద్వారా రైతులు రూ. 50,000 పొందవచ్చుకేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో పరంపరగత్ కృషి వికాస్ యోజన (PKVY) కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా రైతులకు హెక్టారుకు రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తుంది. సేంద్రీయ ఉత్పత్తి, ఆర్గానికి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా కోసం ప్రతి మూడేళ్లకు ఒకసారి సాయం అందిస్తారు. ఈ క్రింది లింక్ ద్వారా 👇 https://dmsouthwest.delhi.gov.in/scheme/paramparagat-krishi-vikas-yojana/
ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments