Thank you for reading this post, don't forget to subscribe!
Breaking News : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కరీంనగర్, జగిత్యాల్, వేములవాడ, సిరిసిల్ల,, పెద్దపల్లి , జిల్లాలతో పాటు నిర్మల్ లో సైతం నిర్మల్ జిల్లాలో సైతం కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.


Recent Comments