తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన మహిళకు సోమవారం అరుదైన శస్త్రచికిత్స చేశారు. గణపవరం మండలం కాశిపాడు గ్రామానికి చెందిన పాలూరి నిర్మలకు తణుకులోని ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో శస్త్రచికిత్స చేసి సుమారు పది కిలోల కణితిని తొలగించారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సీవీ ఉషారాణి ఈ చికిత్స నిర్వహించారు. ఇలాంటి కేసులు అరుదుగా వస్తాయని ఎక్కువగా మహిళల్లో ఈ సమస్య ఉత్పన్నం అవుతుందన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments