ePaper
Tuesday, March 10, 2026
📄 ePaper

కేటీఆర్ కుక్కతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పోల్చారా …. !?… కేటీఆర్ వివాదాస్పద పోస్ట్ వైరల్ ….

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!


హైదరబాద్: తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ రిపబ్లిక్ డే రోజు ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది . అందులో కనకపు సింహాసనం మీద శునకం కూర్చోపెట్టం… అన్నట్లు ఉంది.
Kalvakuntla Taraka Rama Rao – KTR పెట్టిన
ఆ పోస్ట్ లో ఏముందంటే….


పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు …


సుమతి శతకము

కనకపు సింహసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణ మేలమాను? వినురా సుమతీ

భావం- ఒక మంచి ముహూర్తంలో కుక్కను బంగారు సింహసనం పైన కూర్చోబెట్టి పట్టాభిషేకము చేసినా దాని నీచ స్వభావమును వదిలిపెట్టదు. అలాగే ఒక నీచున్ని ఉన్నత పదవిని ఇచ్చినా వాడు తన నీచ స్వభావమును విడవడు.



https://www.facebook.com/share/Myo5R8NqxrYE8VP3/?mibextid=xfxF2i

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!