రిపబ్లిక్ హిందుస్థాన్ : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ తుదిశ్వాస విడిచారు. హీరాబెన్ 1923 లో పుట్టి 2022 లో మృతి చెందారు. హీరాబెన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రధాని మోడీ కాసేపట్లో తన ఇంటికి చేరుకోనున్నారు.
ప్రధాని మోదీ ఇంట విషాదం… తల్లి హీరాబెన్ మృతి
Previous article
RELATED ARTICLES
- Advertisment -


Recent Comments