Tuesday, October 14, 2025

యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సీంగ్ మృతి….

రిపబ్లిక్ హిందూస్థాన్: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ 89 ఏటా మృతి చెందారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కళ్యాణ్ సింగ్ దేశంలో ని అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ కు రెండు దఫాలుగా సీఎం గా పనిచేశారు.

Thank you for reading this post, don't forget to subscribe!
ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ ( ఫైల్ ఫోటో )

ఆ తర్వాత వరుసగా 2015 సంవత్సరం లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా , 2019 లో రాజస్థాన్ గవర్నర్ గా పనిచేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!