epaper
Friday, January 23, 2026

యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సీంగ్ మృతి….

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందూస్థాన్: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ 89 ఏటా మృతి చెందారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కళ్యాణ్ సింగ్ దేశంలో ని అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ కు రెండు దఫాలుగా సీఎం గా పనిచేశారు.

ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ ( ఫైల్ ఫోటో )

ఆ తర్వాత వరుసగా 2015 సంవత్సరం లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా , 2019 లో రాజస్థాన్ గవర్నర్ గా పనిచేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!