

రిపబ్లిక్ హిందూస్థాన్ : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రం లో ఓ కంటైనర్ లారీ బస్టాండ్ లో దూసుకెళ్లింది. శుక్రవారం రోజు అక్కడ అంగడి ఉండడం తో పాటు రాఖీ పండుగ వస్తున్న తరుణం లో భారీగా జనం బస్టాండ్ ఉన్న సమయంలో లారీ దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Thank you for reading this post, don't forget to subscribe!
Recent Comments