epaper
Saturday, January 24, 2026

ఆత్మహత్య చేసుకున్న నిందితుడు రాజు

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి అత్యాచారం ,హత్య కేసు నిందితుడు రైలు కిందపడి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ గట్ కేసర్ రైల్వే ట్రాక్ పై పడి ఉన్న రాజు మృతదేహం..

స్టేషన్ ఘనపూర్ దగ్గర నస్కల్ గ్రామం వద్ద రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహం గుర్తిచిన పోలీసులు.

అతని చేతి పై ఉన్న టాటా ‘ మౌనిక’ అనే టాటూ తో నిందితుడు రాజు గా గుర్తింపు.

ఆత్మహత్య చేసుకున్నట్లు అతని చేతి పై ఉన్న టాటూ తో రాజు గా గుర్తించి న పోలీసులు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!