Wednesday, October 15, 2025

ఆత్మహత్య చేసుకున్న నిందితుడు రాజు

సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి అత్యాచారం ,హత్య కేసు నిందితుడు రైలు కిందపడి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ గట్ కేసర్ రైల్వే ట్రాక్ పై పడి ఉన్న రాజు మృతదేహం..

Thank you for reading this post, don't forget to subscribe!

స్టేషన్ ఘనపూర్ దగ్గర నస్కల్ గ్రామం వద్ద రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహం గుర్తిచిన పోలీసులు.

అతని చేతి పై ఉన్న టాటా ‘ మౌనిక’ అనే టాటూ తో నిందితుడు రాజు గా గుర్తింపు.

ఆత్మహత్య చేసుకున్నట్లు అతని చేతి పై ఉన్న టాటూ తో రాజు గా గుర్తించి న పోలీసులు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!