Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పటన్ చేరు మండలంలో దారుణం

Author
Posted By HINDUSTAN
| 15 Apr 2023, 09:53 AM | సంగారెడ్డి


సంగారెడ్డి జిల్లా : పటాన్ చేరు మండలం క్యాసారం గ్రామంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును రోడ్డు పక్కన వదిలి వెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు. శిశువును సంగారెడ్డి ICDS అధికారులకు అప్పగించిన స్థానికులు.



ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు.

ఇవి కూడా చదవండి