🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 15 April 2023, 9:53 am Posted by : HINDUSTAN

పటన్ చేరు మండలంలో దారుణం


సంగారెడ్డి జిల్లా : పటాన్ చేరు మండలం క్యాసారం గ్రామంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును రోడ్డు పక్కన వదిలి వెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు. శిశువును సంగారెడ్డి ICDS అధికారులకు అప్పగించిన స్థానికులు.




ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు.

🏠 Home