Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

<em>ట్రాక్టర్ </em>- బైక్ <em>ఢీ</em> -<em> ఒకరు మృతి</em>....

Author
Posted By HINDUSTAN
| 12 Mar 2022, 05:15 AM | క్రైమ్




రిపబ్లిక్ హిందుస్థాన్,గుడిహత్నూర్ : మండల కేంద్రంలోని సీతాగొంది గ్రామ శివారులో శనివారం ఉదయం ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న సంఘటనలో నారాయణ(25) అనే వ్యక్తి మృతి చెందారు.మరో ఇద్దరికి గాయాలు కాగా క్షత్రగాత్రులను జిల్లా కేంద్రం లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.