Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఎస్టీయా 75వ వార్షికోత్సవ సమావేశములో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే

Author
Posted By HINDUSTAN
| 10 Oct 2021, 01:50 PM | ఎడ్యుకేషన్


రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లోని ఎస్టీయా భవన్ లో జరిగిన స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ 75 వ వార్షికోత్సవ సమావేశములో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పాల్గొన్నారు .



ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ఉపద్యాయుల పాత్ర కీలకమని అన్నారు . ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు ఎమ్మెల్యేను శాలువతో ఘనంగా సన్మానించి, మెమోంటో ను అందించారు.

ఇవి కూడా చదవండి