Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నూతన మందిర నిర్మాణానికి భూమి పూజ..

Author
Posted By HINDUSTAN
| 09 Oct 2021, 02:46 PM | ఆదిలాబాద్


రిపబ్లిక్ హిందుస్థాన్,ఆదిలాబాద్ :అదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లోని తుమ్మల్పాడ్ గ్రామంలో కొత్తగా జగదాంబ మాత మరియు సంత్ సేవాలాల్ మహారాజ్ మందిరం నిర్మాణానికి గ్రామస్తులు అందరూ కలిసి పూజ నిర్వహించారు . కార్యక్రమంలో ఆడే. ప్రేమ్ సేవాలాల్ ధర్మప్రచార్ బోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.