Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తి రిమాండ్‌

Author
Posted By HINDUSTAN
| 21 Oct 2025, 09:04 PM | క్రైమ్
సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తి రిమాండ్‌


Adilabad:  శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్‌ సీఐ నాగరాజు తెలిపారు. మంగళవారం టూటౌన్‌లో వివరాలను వెల్లడించారు.[view_clip]


ఆదిలాబాద్‌ పట్టణంలోని బొక్కల్‌గూడకు చెందిన అబ్దుల్‌ రషీద్‌ అలియాస్‌ రషీద్‌ ఖాన్‌ పాత వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశాడు. పోలీసులు ఓ వ్యక్తిని కొట్టినట్లు ఉన్న ఈ వీడియో పోస్టు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎవరైన శాంతిభద్రతలు, విద్వేశాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రూప్‌ అడ్మిన్లు ఇలాంటి పోస్టులు పెట్టకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


[view_clip

ఇవి కూడా చదవండి