Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పిడుగుపాటుతో ముగ్గురు మృతి

Author
Posted By HINDUSTAN
| 10 Sep 2025, 05:58 PM | జోగులాంబా- గద్వాల్



తెలంగాణ : గ‌ద్వాల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయిజ మండ‌లంలో పిడుగుప‌డి ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్ద‌రు మ‌హిళ‌లు, ఒక యువ‌కుడు ఉన్నారు. మృతులు పార్వ‌త‌మ్మ (22), స‌ర్వేష్ (20),  సౌభాగ్య(40) గా గుర్తించారు.