Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వర్షంలో ఫోన్ మాట్లాడుతుండా పిడుగు పడి వ్యక్తి మృతి

Author
Posted By HINDUSTAN
| 10 Sep 2025, 05:14 PM | ఖమ్మం
వర్షంలో ఫోన్ మాట్లాడుతుండా పిడుగు పడి వ్యక్తి మృతి



తెలంగాణ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యనారాయణపురంలో పిడుగు రైతు ప్రాణం తీసింది. గ్రామానికి చెందిన మహేష్ బుధవారం గేదెలను మేపుతూ వర్షంలో ఫోన్ మాట్లాడుతుండగా పిడుగు పడి అక్కడికక్కడే కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.