Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఉదారతను చాటుకున్న స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జే కృష్ణమూర్తి

Author
Posted By HINDUSTAN
| 09 Feb 2023, 10:59 AM | క్రైమ్


◾️సాయిలింగి వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు పండ్లు, రాగి జావా అంబలి అందజేత



◾️50 మంది వృద్ధులకు చేయూత*

ఇవి కూడా చదవండి



రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
గురువారం తలమడుగు మండలం సాయిలింగి వృద్ధాశ్రమంలోని  50 మంది వృద్ధులకు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి, ఏఎస్ఐ గణపతి, సామాజిక కార్యక్రమాల్లో ముందుండి నడిపించే స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ చిందం దేవిదాస్ ల ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు మరియు పౌష్టిక ఆహారాలతో కూడిన జావాను ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు. ఆశ్రమంలోని వృద్ధులను కలవడం, వారికి తన ద్వారా చిరు సహాయాన్ని అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ గణపతి, చిందం దేవిదాస్, అమీన్ తదితరులు పాల్గొన్నారు.