Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలి

Author
Posted By HINDUSTAN
| 11 Jul 2022, 12:52 PM | తాజా సమాచారం


- ఏ.డి.ఈ సుబ్రమణ్యం      



రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : విద్యుత్ వినియోగదారులకు ఏమైనా సమస్యలుంటే విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికలో పాల్గొని పరిష్కరించునుకోవాలని ఏ.డి.ఈ సుబ్రమణ్యం పత్రిక ప్రకటనలో తెలిపారు. సోమవారం రోజున తన కార్యాలయములో మాట్లాడుతూ ఇచ్చోడ,బజార్ హత్నూర్,బోథ్ మరియు నెరడిగొండ మండలాల విద్యుత్ వినియోగదారులు తేది 13-07-2022 బుధవారం రోజున ఇచ్చోడ మండల కేంద్రములోని విద్యుత్ కార్యాలయములో వినియోగదారులకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించబడుతాయని అన్నారు.  ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సమస్యల విషయమై ఇచ్చోడ విద్యుత్ కార్యాలయంలో సంప్రదించి మీ విద్యుత్ సమస్యలను సంప్రదించగలరని ఏ.డి.ఈ సుబ్రమణ్యం తెలిపారు.

ఇవి కూడా చదవండి