Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

CRIME: ద్విచక్రవాహనాలు ఢీ.... ముగ్గురు మృతి

Author
Posted By HINDUSTAN
| 25 Dec 2021, 07:20 AM | క్రైమ్




రిపబ్లిక్ హిందూస్ధాన్ : ఉట్నూర్ మండలం లోని కుమ్మరి తాండ గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం వేకువ జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానితో ఒకటి బలంగా డికొట్టడం వలన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్ఐ సుబ్బారావు తెలిపారు.

ఇవి కూడా చదవండి