Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వేదపండితుల సమక్షంలో కుంకుమార్చన పూజ

Author
Posted By HINDUSTAN
| 12 Oct 2021, 08:20 AM | ఆధ్యాత్మికత


రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండలకేంద్రంలో ని టీచర్స్ కాలనీలో దేవి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా వేదం పండితుల మహిళలు కుంకుమార్చన పూజను నిర్వహించారు. ఇల్లిపాది సంతోషంగా ఉండేలా అనుగ్రహించాలని , మాంగల్య బలం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు మహిళలు పేర్కొన్నారు.



కార్యక్రమంలో నవ దుర్గా ఉత్సవ కమిటీ సభ్యులు చౌహాన్ బాబు సింగ్,రాథోడ్ శేష్ రావు,రాథోడ్ దినేష్ మరియు ధరం సోత్ అంబాజీ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి