Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బజారహత్నూర్ మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు బలి

Author
Posted By HINDUSTAN
| 09 Oct 2021, 02:45 PM | క్రైమ్ న్యూస్



రిపబ్లిక్ హిందుస్థాన్ : అదిలాబాద్ జిల్లా బజహాత్నూర్ మండలంలో పిడుగు పడి ఇద్దరు మృతిచెందారు . శనివారం రోజు వ్యవసాయ క్షేత్రంలో సోయా పంటను కొస్తుండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది .



దీంతో వ చెట్టు కింద వెళ్లారు . అయితే ఒక్కసారిగా పిడుగు పడడంతో బనియ గరన్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్ర గాయలైన గరన్ ఆశా బాయిని చికిత్స కొరకు రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో చనిపోయింది . ఊహించని పరిణామంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి .

ఇవి కూడా చదవండి