Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గ్రామాల అభివృద్ది పై సర్పంచుల సమావేశం

Author
Posted By HINDUSTAN
| 09 Oct 2021, 02:48 PM | ఆదిలాబాద్



రిపబ్లిక్ హిందుస్థాన్ , బోథ్ : అదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం లోని ఆదివాసీ భావనంలో ఆదివాసీ సర్పంచ్ ల సంఘం సమావేశం నిర్వహించారు.,



ఈ సందర్బంగా ఆదివాసీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు పంద్రం శంకర్ మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కరానికి సర్పంచ్ లు బాధ్యత తీసుకోవాలని, గ్రామ అభివృద్ధితో పాటు ఆదివాసుల విద్య,ఆర్ధిక ,సామజిక అభివృద్ధికి పాటుపడాలని అన్నారు .

ఇవి కూడా చదవండి



సమస్యల పరిష్కరానికి అధికారులతో సమన్వయం కలిసి పనిచేయాలని అన్నారు . ఈ సమావేశం లో కార్యదర్శి దుర్వ సింధు విశ్వేశ్వర్ రావు ,ఉపాధ్యక్షులు జూగ్నక్ మారుతీ, సెడ్మాకి సురేష్, పి సంగ్రాం, రాందాస్ ఎంపీటీసీ సిడం శంబు, ఆయా గ్రామాల ఆదివాసీ సర్పంచ్ లు ఎంపీటీసీ లు పాల్గొన్నారు.