Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నర్సాపూర్ ధవాఖానను తనిఖీ చేసిన కలెక్టర్...

Author
Posted By HINDUSTAN
| 07 Sep 2021, 12:50 PM | తెలంగాణ


రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం ఇచ్చోడ మండల కేంద్రం లో ఆకస్మికంగా పర్యటించారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వైద్యాధికారిణి హిమబిందును ఆసుపత్రికి వస్తున్నా పేషేంట్ల గురించి ఆడిగితెలిసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అన్ని వార్డులు తిరిగి పరిశీలించారు.