Home

పత్తి పంటలో అక్రమంగా గంజాయి సాగు – నిందితుడి అరెస్ట్* *60 గంజాయి మొక్కల స్వాధీనం

ముఖ్యమైన పాయింట్స్:*సుమారు రూ.6 లక్షల విలువైన గంజాయి మొక్కలు స్వాధీనం**అక్రమ గంజాయి సాగుపై కఠిన చర్యలు**ఉట్నూర్ ఏఎస్పీ రూత్విక్ సాయి కొట్టే ఐపీఎస్.* adilabad : గాదిగూడ మండలం పరస్వాడ-బి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో పత్తి పంటలో అంతర పంటగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా 60 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1 నుంచి 3 అడుగుల ఎత్తు...

సౌదీ అరేబియా రియాద్‌లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి లక్ష్మీనారాయణ

గత కొన్ని రోజులుగా కుటుంబానికి అండగా నిలిచిన తెలుగు సామాజిక కార్యకర్తలు, టాసా మరియు సాటా ప్రతినిధులు రియాద్: ఆంధ్రప్రదేశ్‌, కడపకు చెందిన లక్ష్మీనారాయణ ప్రస్తుతం సౌదీ అరేబియాలోని రియాద్‌లోని ఓ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాల సమాచారం. ఇటీవల ఆయనకు గుండె శస్త్రచికిత్స (హార్ట్ సర్జరీ) నిర్వహించగా, అనంతరం అధిక రక్తపోటు మరియు అధిక రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తడంతో వైద్యులు ఆయనను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స...

GLP-1 మందులు సమాధానం చెప్పలేని ప్రశ్న

రచయిత: డాక్టర్ జాన్ ఎం. పూతుల్లిల్, MD, FRCP (ప్రముఖ వైద్యుడు, పోర్ట్‌ల్యాండ్, అమెరికా) తెలుగు అనువాదం: డి. సి. హనుమంతరావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్, శ్రీ ఎస్.వి.కె.పి.పి.వి జూనియర్ కళాశాల, పెనుగొండ ప్రపంచం నేడు GLP-1 మందుల ఆవిర్భావాన్ని వైద్యరంగంలోని ఒక పెద్ద విజయంగా భావిస్తోంది. నిజంగానే అలా అనుకోవాలి కూడా. ఓజెంపిక్ (Ozempic), వేగోవీ (Wegovy), మౌంజారో (Mounjaro) వంటి మందులు కోట్లాది మందికి బరువు తగ్గడంలో, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, ఊబకాయంతో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో ఎంతో సహాయపడుతున్నాయి....

సౌదీ అరబియాలో భారత రాయబారికి వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సాటా ప్రతినిధులు

రియాద్, సౌదీ అరేబియా   17 జూలై 2026  : సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) తరఫున ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, మొహమ్మద్ నూరుద్దీన్, వీరపల్లి యోగేశ్వరరావు భారత రాయబారి డా. సుహేల్ అజాజ్ ఖాన్ గారికి ఏర్పాటు చేసిన వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో పాల్గొని సన్మానించే అవకాశం లభించింది. ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రియాద్‌లోని హాలిడే ఇన్ అల్-ఖస్ర్, ఒలయా హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారతీయ ప్రవాసులు, వివిధ భారతీయ సంఘాల ప్రతినిధులు, దౌత్యవేత్తలు మరియు పలువురు ప్రముఖులు...

ఖైరతాబాద్ పెద్ద గణపతి అవతారం మరియు తయారీ ప్రారంభం

ఖైరతాబాద్ : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ప్రతి సంవత్సరం జరిగే వినాయక చవితి ఉత్సవాల కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది గణనాథుడు పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అవతారంలో ఐదు ముఖాలు ఉంటాయి. కర్రపూజతో ప్రారంభమైన తయారీ: నిర్జల ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా కర్రపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో విగ్రహ తయారీ పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్...

నకిలీ పత్తి విత్తనాల అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

ప్రధాన నిందితుల అరెస్ట్ – రూ.19 లక్షల విలువైన విత్తనాలు, పురుగుమందులు స్వాధీనం రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ, ప్రభుత్వ నిషేధిత పత్తి విత్తనాలను విక్రయిస్తూ కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. స్థానిక పోలీసు ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ,...

మీనాక్షిపురం సాయిబాబా ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం

మీనాక్షిపురం (రహిమత్‌నగర్), జూన్ 8: మీనాక్షిపురం (రహిమత్‌నగర్)లోని శ్రీ సాయిబాబా ఆలయంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక సేవకులు అశోక్ సార్ పాల్గొని బాలబాలికలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అశోక్ సార్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య సమరంలో పోరాడిన మహనీయుల త్యాగాలు, దేశభక్తి, సేవా భావం గురించి విద్యార్థులకు వివరంగా తెలియజేశారు. యువత మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అలాగే, ప్రతి విద్యార్థి...

*జిల్లాలోని ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక రక్షణ కిట్లు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్*

  *ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రదాన్యతనిస్తున్నాం* బాపట్ల నేటి శుభోదయ(రవి కిరణ్) జూన్ 6 *రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ సిబ్బంది కీలకం.. గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం తగ్గింపే లక్ష్యం విధులు నిర్వహించాలి* *రోడ్డు ప్రమాదం వల్ల సంభవించే ఒక్క మరణం ఆ వ్యక్తితో ముగిసిపోదు, ఆ కుటుంబాన్ని చిన్నబిన్నాం చేస్తుంది* *"శిరోరక్ష – ప్రాణరక్ష" కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధారణ పై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలి* *పోలీసులు ఉన్నారు, చలానాలు విధిస్తారు అనే భయంతో...

యువకుడిని బెదిరించి దోపిడీకి పాల్పడిన ఐదుగురి రిమాండ్.*

*పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా జూన్ *మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.* *మొబైల్ ఫోన్ లాక్కొని బలవంతంగా ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ చేయించిన నిందితులు.* *మావల సీఐ బి డి ప్రేమ్ కుమార్* మావల పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడిని బెదిరించి, దోపిడీకి పాల్పడి నగదు వసూలు చేసిన ఘటనపై ఐదుగురిపై కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లు మావల సీఐ బి.డి. ప్రేమ్‌కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళితే, గుడిహత్నూర్ మండలం శాంతన్‌పూర్ గ్రామానికి చెందిన...

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: జిల్లా కలెక్టర్ రాజర్షిషా*

పత్రికా ప్రకటన జూన్ 5, 2026_ఆదిలాబా [contact-form][contact-field label="Name" type="name" required="true" /][contact-field label="Email" type="email" required="true" /][contact-field label="Website" type="url" /][contact-field label="Message" type="textarea" /][/contact-form] *పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి మన వంతు భాగస్వామ్యం అందించాలి:ఎస్పీ అఖిల్ మహాజన్* మారుతున్న వాతావరణ పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లను ఎదుర్కోవడానికి అడవులను రక్షించుకోవడం ఒక్కటే మార్గమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" లో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆదిలాబాదు గ్రామీణ...

అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.*

*పత్రికా ప్రకటన* అదిలాబాద్ జిల్లా, జూన్ *37 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు,54 మద్యం బాటిల్స్ స్వాధీనం.* *లభ్యమైన 6 నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, ఇద్దరు మైనర్ డ్రైవింగ్* *గంజాయి, ఉద్యోగ మోసాలు, అరైవ్ అలైవ్, సైబర్ క్రైమ్, డ్రగ్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లపై అవగాహన.* *సిసిటీవీ కెమెరాల ఆవశ్యకతపై వివరణ* *స్థానిక ఇందిరమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం.* *పోలీసు జాగిలం రూమాతో గంజాయి తనిఖీలు.* బుధవారం సాయంత్రం స్థానిక ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం...

వెంకటేశ్వర రావుపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి*

*ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర కమిటి డిమాండ్* *ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులపై వెంటనే తగు చర్యలు చేపట్టాలి* //ఆదిలాబాద్//ది: 03-06-2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం మడకం వారి గూడెంలో ఆదివాసి సేన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మడకం వెంకటేశ్వరరావు గారికి పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేసి తీసుకెళ్ళటాన్ని ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపినది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరుల ఆగడాలు...

20 సంవత్సరాలైనా బస్టాండ్ లేదు – సాత్ నంబర్ గ్రామ ప్రజల ఆవేదన

ఇచ్చోడ , ఆదిలాబాద్ : సాత్ నంబర్ గ్రామ ప్రజలు నేటికీ బస్సు కోసం ఎండలో, వర్షంలో రహదారి పైనే నిరీక్షించాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు గ్రామ పరిసర ప్రాంతంలో బస్టాండ్ లేదా బస్ షెల్టర్ లేకపోవడంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు కూడా మండుటెండలో  మహిళలు,వృద్ధులు, పిల్లలు రహదారి పక్కనే బస్సు కోసం నిరీక్షిస్తున్న దృశ్యం గ్రామ ప్రజల సమస్య తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తోంది. ముఖ్యంగా ఎండాకాలంలో మండుటెండలు, వర్షాకాలంలో వర్షాలకు తడుస్తూ...

ఆన్‌లైన్ “కేరళ లాటరీ” పేరుతో భారీ మోసాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక

రిపబ్లిక్ హిందుస్థాన్ డెస్క్ : ఈ మధ్య ఎక్కడ ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసిన ముందుగ కోట్లు గెలిచారు అనే ప్రకటన ఇన్స్టాల్ యాప్ అంటూ యాడ్ లు కనిపిస్తున్నాయి... కానీ వాస్తవానికి ఇది దేశంలో జరుగుతున్న అతిపెద్ద ఫ్రాడ్ బిజినెస్ అని మీకు తెలుసా..... మీకోసం ... లాటరీ మోసాలు... భారతదేశంలో “కేరళ లాటరీ” పేరు ఎంతో ప్రాచుర్యం పొందింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఈ లాటరీ పథకం నిజమైనదే అయినప్పటికీ, ప్రస్తుతం సోషల్ మీడియా మరియు ఆన్‌లైన్...

మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకే <br>మహిళా సంఘాలు దోహదపడతాయి'

ఆదిలాబాద్:&nbsp; ఇచ్చోడ మండలం గుండివాగు గ్రామంలో వీవో (VO) భవన నిర్మాణానికి సర్పంచ్ గాయక్వడ్ శోభరాణి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, సమస్యల పరిష్కారానికి మహిళా సంఘాలు దోహదపడతాయని తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాయక్వడ్ గణపతి, వీవోలు పులాజి బాబా, లక్ష్మిబాయి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

సౌదీలో ఓ తెలుగు తల్లి కష్టజీవితం – మాతృమూర్తి వీర వెంకమ్మ స్వదేశ ప్రయాణం

గల్ఫ్ వార్తలు : ఆంధ్రా, తూర్పు గోదావరి జిల్లా, రాజోలు లో పుట్టి తెలంగాణ, హైదరాబాద్‌కు లో సెటిల్ అయిన వీర వెంకమ్మ (67) గత ఇరవై సంవత్సరాలుగా రియాద్‌లోని అల్ ఖర్జ్ ప్రాంతంలో ఓ ఇంటి పనిమనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తన ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్ల కోసం ఆర్థికంగా సహాయం చేయాలనే ఆశతో ఆమె గత 12 సంవత్సరాలుగా స్వదేశానికి వెళ్లకుండా కష్టపడి పనిచేశారు. ఈ కాలంలో ఆమె కుమార్తెలు ఇద్దరూ వీర వెంకమ్మ వృద్ధ తల్లితో కలిసి భారత్‌లోనే నివసించేవారు....

సాటా రియాద్ అండతో స్వదేశానికి చేరుకున్న నల్గొండ వాసి  అక్బర్

సౌదీ అరేబియా : ఈ పరిస్థితి, 05 మే 2025న సాటా రియాద్ కోర్ టీమ్ దృష్టికి రాగానే, వారు వెంటనే స్పందించి ఆయనను కలుసుకుని ఆహార సరుకులు మరియు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం కూడా నిరంతర సహాయం అందిస్తూ, ఆయన కేసును భారత రాయబార కార్యాలయం ద్వారా అనుసరించారు. 09 ఫిబ్రవరి 2026న రియాద్ లో మళ్లీ ఆయనను కలుసుకుని సహాయం అందించడంతో పాటు, వారానికి ఒకసారి సంప్రదింపులు కొనసాగిస్తూ ఆయనకు ధైర్యం నింపారు. చివరకు, 06 మే 2026న శ్రీ...

DASA ప్రవేశ అర్హతలపై గల్ఫ్ విద్యార్థుల ఆందోళన – ప్రత్యేక పరిగణన కోరిన ఇండియన్ ఓవర్సీస్ ఫోరం

సౌదీ అరేబియా/ గల్ఫ్ వార్తలు : గల్ఫ్ ప్రాంతానికి చెందిన విద్యార్థులు మరియు తల్లిదండ్రులు, భారతదేశంలోని NITలు, IIITలు మరియు ఇతర ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో DASA (Direct Admission of Students Abroad) పథకం కింద ప్రవేశాల అర్హతపై CBSE 12వ తరగతి ఫలితాల ప్రమాణాల ప్రభావంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న DASA మార్గదర్శకాల ప్రకారం, విద్యార్థులు JEE Mainలో అర్హత సాధించడంతో పాటు 12వ తరగతిలో కనీసం 75% మార్కులు పొందాలి. అయితే GCC దేశాలకు...

బిజెపి పాలనలో ప్రజలపై భారాలు

అధివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ నిర్మల్ జిల్లా :  బిజెపి పాలన ప్రజలపై భారలు ప్రజల మధ్య విద్వేషాలు పెంచటం తప్పదేశానికి చేసింది శూన్యమని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ విమర్శించారు.ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తప్పు నియమాలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పెట్రోల్ డీజిల్ ధరలను వాయిదాల పద్ధతిలో పెంచడానికి మోడీ ప్రభుత్వం పూనుకుందన్నారు ఇప్పటికే 3.50  భారం వేసిన మోడీ రానున్న...

NEET రీ-ఎగ్జామ్‌పై పారదర్శకత కోరిన జెడ్డా కేరళ పౌరవళి — ప్రవాస విద్యార్థుల సమస్యలపై NTAకు విజ్ఞప్తి

జెడ్డా , రిపబ్లిక్ హిందుస్థాన్ : ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దు చేసిన NEET పరీక్షను మళ్లీ నిర్వహించే ప్రక్రియలో పూర్తి పారదర్శకత మరియు బాధ్యతాయుత వైఖరిని పాటించాలని జెడ్డా కేరళ పౌరవళి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను కోరింది. జూన్ 21న NEET రీ-ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉందని వచ్చిన వార్తల మధ్య విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆందోళనపై సంస్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా విదేశాల్లో పరీక్ష రాసి తరువాత భారత్‌కు తిరిగి వచ్చిన ప్రవాస విద్యార్థులు మరియు...