యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ ఛైర్పర్సన్ సావిత్రిపై ఈరోజు కౌన్సిలర్లు అవిశ్వాసం తెలిపారు.
ఈ మేరకు అవిశ్వాస తీర్మాన పత్రాలను కలెక్టర్ హనుమంతుకు ఇచ్చారు. తీర్మానంపై ఐదుగురు బీఆర్ఎస్, నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు సంతకాలు చేశారు.
Thank you for reading this post, don't forget to subscribe!