రిపబ్లిక్ హిందుస్థాన్,గుడిహత్నూర్ : మండల కేంద్రంలోని సీతాగొంది గ్రామ శివారులో శనివారం ఉదయం ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న సంఘటనలో నారాయణ(25) అనే వ్యక్తి మృతి చెందారు.మరో ఇద్దరికి గాయాలు కాగా క్షత్రగాత్రులను జిల్లా కేంద్రం లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
Thank you for reading this post, don't forget to subscribe!