Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అనారోగ్యంతో టీడీపీ సీనియర్ నాయకుని మృతి

Author
Posted By HINDUSTAN
| 29 Mar 2023, 01:39 PM | మంచిర్యాల


రామకృష్ణాపూర్, మార్చి 29 (రిపబ్లిక్ హిందుస్థాన్) : రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక జోడి పంపుల ఏరియాలో నివాసముండే రామగిరి శేఖర్ ( 40) సంవత్సరాల యువకుడు అనారోగ్యంతో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రామగిరి శేఖర్ స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కావడంతో పార్టీ నాయకులు అందరూ శ్రద్ధాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.