రామకృష్ణాపూర్ మార్చ్ 31 (రిపబ్లిక్ హిందుస్థాన్) : మందమర్రి సింగరేణి ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ రామగుండం ఏరియా ఆర్జీ 1 కి బదిలీ అయ్యారు.రామగుండం ఆర్జి 3 లో అదనపు జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న మోహన్ రెడ్డిని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ గా బదిలీ చేశారు.ఈ మేరకు శుక్రవారం సింగరేణి ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
Thank you for reading this post, don't forget to subscribe!