ఆన్‌లైన్ “కేరళ లాటరీ” పేరుతో భారీ మోసాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక

రిపబ్లిక్ హిందుస్థాన్ డెస్క్ : ఈ మధ్య ఎక్కడ ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసిన ముందుగ కోట్లు గెలిచారు అనే ప్రకటన ఇన్స్టాల్ యాప్ అంటూ యాడ్ లు కనిపిస్తున్నాయి... కానీ వాస్తవానికి ఇది దేశంలో జరుగుతున్న అతిపెద్ద ఫ్రాడ్ బిజినెస్ అని మీకు తెలుసా..... మీకోసం ... లాటరీ మోసాలు... భారతదేశంలో “కేరళ లాటరీ” పేరు ఎంతో ప్రాచుర్యం పొందింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఈ లాటరీ పథకం నిజమైనదే అయినప్పటికీ, ప్రస్తుతం సోషల్ మీడియా మరియు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అదే పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా Facebook, WhatsApp, Telegram, Instagram వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా...