సంక్రాంతి సంబరాల్లో విషాదం
కరీంనగర్ : శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో విషాదం. అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో నిన్న నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో కోలాటమాడుతూనే కుప్పకూలి మృతి చెందిన అంతడుపుల రాజమణి(40) అనే మహిళ.
Thank you for reading this post, don't forget to subscribe!