republichindustan.in
Newspaper Banner
Date of Publish : 15 April 2023, 9:53 am Digital Edition : REPUBLIC HINDUSTAN

పటన్ చేరు మండలంలో దారుణం

సంగారెడ్డి జిల్లా : పటాన్ చేరు మండలం క్యాసారం గ్రామంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును రోడ్డు పక్కన వదిలి వెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు. శిశువును సంగారెడ్డి ICDS అధికారులకు అప్పగించిన స్థానికులు.

Thank you for reading this post, don't forget to subscribe!

ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు.