republichindustan.in
Newspaper Banner
Date of Publish : 29 December 2021, 4:50 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

నూతన ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డి ఉదయ్ కుమార్ రెడ్డిని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గం శాంతిభద్రతల విషయాల పై చర్చించారు.

Thank you for reading this post, don't forget to subscribe!