republichindustan.in
Newspaper Banner
Date of Publish : 20 June 2022, 6:16 am Digital Edition : REPUBLIC HINDUSTAN

తప్పిన పెను ప్రమాదం

ప్యాసెంజర్ జిపు ను ఢీ కొట్టిన లారీ

ఇచ్చోడా నుండి ఆదిలాబాద్ వెళ్తున్న ఒక ప్రయివేట్ ప్యాసెంజర్ వాహనాన్ని లారీ ఢీ కొట్టడం తో, జిప్ పల్టీ కొట్టింది. ప్రయాణికులకు గాయాలయ్యాయి. సీతగొంది వైజాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది ఆదిలాబాద్ వెళ్తున్న జీపు ను అతివేగంగా లారీ వెనుక వైఫు నుండి డీ కొట్టిందీ . ప్రాణ నష్టం ఎం జరగలేదు. స్వల్పగయాలతొ బయటపడ్డారు.

Thank you for reading this post, don't forget to subscribe!

పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.